Lord Shiva

మనీషా పఞ్చకమ్

(Manisha Panchakam in Telugu)

Adi Shankara

Manisha Panchakam is a profound set of five verses composed by Adi Shankaracharya. Legend holds that while in Kashi, Shankara encountered Lord Shiva disguised as an outcaste. When asked to move aside, Shankara realized the divine presence and delivered these verses to illustrate the oneness of the Self. The work emphasizes that the true nature of all beings is the non-dual Brahman, transcending social distinctions of caste or creed. Chanting or contemplating these verses helps dissolve ego-based perceptions, fostering a state of spiritual equanimity, profound wisdom, and the realization of universal consciousness.

సత్యాచార్యస్య గమనే కదాచిన్ముక్తి దాయకమ్ ।
కాశీక్శేత్రం ప్రతి సహ గౌర్యా మార్గే తు శ్ఙ్కరమ్ ॥ (అనుష్టుప్)
అన్త్యవేషధరం దృష్ట్వా గచ్ఛ గచ్ఛేతి చాబ్రవీత్ ।
శఙ్కరఃసోఽపి చాణ్డలస్తం పునః ప్రాహ శ్ఙ్కరమ్ ॥ (అనుష్టుప్)
అన్నమయాదన్నమయమథవా చైతన్యమేవ చైతన్యాత్ ।
యతివర దూరీకర్తుం వాఞ్ఛసి కిం బ్రూహి గచ్ఛ గచ్ఛేతి ॥ (ఆర్యా వృత్త)
ప్రత్యగ్వస్తుని నిస్తరఙ్గసహజానన్దావబోధామ్బుధౌ
విప్రోఽయం శ్వపచోఽయమిత్యపి మహాన్కోఽయం విభేదభ్రమః ।
కిం గఙ్గామ్బుని బిమ్బితేఽమ్బరమణౌ చాణ్డాలవీథీపయః
పూరే వాఽన్తరమస్తి కాఞ్చనఘటీమృత్కుమ్భయోర్వాఽమ్బరే ॥ (శార్దూల విక్రీడిత)
జాగ్రత్స్వప్నసుషుప్తిషు స్ఫుటతరా యా సంవిదుజ్జృమ్భతే
యా బ్రహ్మాదిపిపీలికాన్తతనుషు ప్రోతా జగత్సాక్షిణీ ।
సైవాహం న చ దృశ్యవస్త్వితి దృఢప్రజ్ఞాపి యస్యాస్తి చే-
చ్చాణ్డాలోఽస్తు స తు ద్విజోఽస్తు గురురిత్యేషా మనీషా మమ ॥ 1॥
బ్రహ్మైవాహమిదం జగచ్చ సకలం చిన్మాత్రవిస్తారితం
సర్వం చైతదవిద్యయా త్రిగుణయాఽశేషం మయా కల్పితమ్ ।
ఇత్థం యస్య దృఢా మతిః సుఖతరే నిత్యే పరే నిర్మలే
చాణ్డాలోఽస్తు స తు ద్విజోఽస్తు గురురిత్యేషా మనీషా మమ ॥ 2॥
శశ్వన్నశ్వరమేవ విశ్వమఖిలం నిశ్చిత్య వాచా గురో-
ర్నిత్యం బ్రహ్మ నిరన్తరం విమృశతా నిర్వ్యాజశాన్తాత్మనా ।
భూతం భావి చ దుష్కృతం ప్రదహతా సంవిన్మయే పావకే
ప్రారబ్ధాయ సమర్పితం స్వవపురిత్యేషా మనీషా మమ ॥ 3॥
యా తిర్యఙ్నరదేవతాభిరహమిత్యన్తః స్ఫుటా గృహ్యతే
యద్భాసా హృదయాక్షదేహవిషయా భాన్తి స్వతోఽచేతనాః ।
తాం భాస్యైః పిహితార్కమణ్డలనిభాం స్ఫూర్తిం సదా భావయ-
న్యోగీ నిర్వృతమానసో హి గురురిత్యేషా మనీషా మమ ॥ 4॥
యత్సౌఖ్యామ్బుధిలేశలేశత ఇమే శక్రాదయో నిర్వృతా
యచ్చిత్తే నితరాం ప్రశాన్తకలనే లబ్ధ్వా మునిర్నిర్వృతః ।
యస్మిన్నిత్యసుఖామ్బుధౌ గలితధీర్బ్రహ్మైవ న బ్రహ్మవిద్
యః కశ్చిత్స సురేన్ద్రవన్దితపదో నూనం మనీషా మమ ॥ 5॥
దాసస్తేఽహం దేహదృష్ట్యాఽస్మి శమ్భో
జాతస్తేంఽశో జీవదృష్ట్యా త్రిదృష్టే ।
సర్వస్యాఽఽత్మన్నాత్మదృష్ట్యా త్వమేవే-
త్యేవం మే ధీర్నిశ్చితా సర్వశాస్త్రైః ॥
॥ ఇతి శ్రీమచ్ఛఙ్కరభగవతః కృతౌ మనీషాపఞ్చకం సమ్పూర్ణమ్ ॥

Explore More